telugu navyamedia

Family Suicide

దుర్గమ్మ దర్శనానికి వెళ్లి ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్య..

navyamedia
ఆంధ్రప్రదేశ్​లోని విజయవాడలో తెలంగాణ నిజమాబాద్‌కు చెందిన ఓ కుటుంబంలోని నలుగురు వ్యక్తులు ఆత్మహత్య చేసుకున్నారు. కన్యకా పరమేశ్వరి సత్రంలో తల్లి, కుమారుడు విషం తాగి ప్రాణాలు తీసుకున్నారు.