telugu navyamedia

eluru jangareddygudem

ఏలూరు జిల్లాలో విషాదం.. విద్యుత్‌ షాక్‌కు అన్నదమ్ములు బలి

navyamedia
ఏలూరు జిల్లాలోని జంగారెడ్డిగూడెం మండలం దేవులపల్లిలో విషాదఘటన చోటుచేసుకుంది. విద్యుత్‌ తీగలు తగిలి షాక్‌తో ఇద్దరు అన్నదమ్ములు మృతి చెందారు. ఒకేసారి ఇద్దరు కొడుకులు మృతిచెందడంతో ఆ