టాలీవుడ్ డ్రగ్స్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విచారణ కొనసాగుతుంది. నేడు (సెప్టెంబర్7)న నటుడు, సింగర్ గీతా మాధురి భర్త నందు ఈడీ ఎదుట హాజరయ్యారు. నిజానికి
టాలీవుడ్లో సంచలనంగా మారిన మాదకద్రవ్యాల కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) విచారణ ముమ్మరంగా కొనసాగుతోంది. ఇప్పటికే డైరెకర్ట పూరీ జగన్నాథ్, ఛార్మిలను విచారించిన ఈడీ అధికారులు శుక్రవారం ఉదయం