అయితే ఏపీని ఇప్పటికే నివారు తుఫాన్ వణికిస్తుండగా… ఇప్పుడు రాష్ట్రానికి వరుస తుపానులు పొంచి ఉన్న కారణంగా తీసుకోవాల్సిన ముందు జాగ్రత్తలపై ఏపీ ప్రభుత్వం అప్రమత్తమవుతోంది. పట్టణాల్లో
నివర్ తుఫాన్ బలపడుతోంది. గంటలకు 7 కిలోమీటర్ల వేగంతో తీరప్రాంత్రంపైపు దూసుకొస్తోంది. కడలూరుకు తూర్పు ఆగ్నేయంలో 290 కి.మీ దూరంలో నివర్ తుఫాన్ ఉంది. పుదుచ్చేరికి 300