ఇండియా కరోనా వైరస్కి విరుగుడుగా వ్యాక్సిన్ వేసే కార్యక్రమం అట్టహాసంగా ప్రారంభమైంది. ప్రధాని మోడీ 10:30 కి వర్చువల్ విధానంలో వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. కరోనా వైరస్
ప్రస్తుతం ప్రపంచాన్ని కరోనా వణికిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ వైరస్ కు అమెరికా తాము వ్యాక్సిన్ కనుగొన్నాము అని తెలిపింది. అయితే తాజాగా అమెరికా అధ్యక్షుడిగా
తెలంగాణలో కొవిడ్ వ్యాక్సిన్ పంపిణీ కోసం రాష్ట్ర ప్రభుత్వం కమిటీలను ఏర్పాటు చేసింది. రాష్ట్ర స్టీరింగ్ కమిటీతో పాటు రాష్ట్ర, జిల్లా, మండల స్థాయిల్లో టాస్క్ఫోర్సు కమిటీలను
కరోనా వైరస్ బయటపడి సరిగ్గా ఈ రోజుకు ఏడాది పూర్తవుతోంది. ఇది కచ్చితంగా ఎప్పుడు బయటపడిందనే దానిపై భిన్నాభిప్రాయాలున్నా.. కరోనాకు ఇవాళ్టితో ఏడాది పూర్తవుతోందని చైనా మార్నింగ్
ప్రస్తుతం ప్రపంచాన్ని వణికిస్తోంది కరోనా. ఈ వైరస్ ఇంకా వ్యాక్సిన్ రాలేదు. కానీ దీని బారిన పడినవారు తమ రోగనిరోధక శక్తి కారణంగా బయటపడుతున్నారు. అయితే కరోనా వైరస్
దేశంలో కరోనా విజృంభిస్తునే వుంది. రోజు రోజుకు రికార్డు స్థాయిలో కేసులు పెరుగుతున్నాయి. తాజా కేసులతో దేశంలో 81 లక్షలు దాటాయి కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య.