telugu navyamedia

Congress Uttam comments TRS

ఏ ఆస్పత్రిలో చూసినా మందుల కొరత: ఉత్తమ్

vimala p
తెలంగాణలో కరోనా వైరస్ విజృంభించడంతో రోజురోజుకూ పెద్దమొత్తంలో కేసులు వెలుగు చూస్తున్నాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ టీపీసీసీ చీఫ్ కుమార్ రెడ్డి స్పందిస్తూ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.

బడుగు బలహీన వర్గాలకు కాంగ్రెస్ అండగా ఉంటుంది: ఉత్తమ్

vimala p
తెలంగాణలో బడుగు, బలహీన వర్గాలపై అనేక దాడులు జరిగాయని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. శనివారం మీడియాతో మాట్లాడుతూఅన్నారు. రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాలకు

ఆస్పత్రుల్లో పడకలు కరువయ్యాయి: ఉత్తమ్

vimala p
కరోనా విషయంలో కేసీఆర్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని తెలంగాణ కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. రాష్ట్రంలో కరోనా విస్పోటనంపై ప్రజల్లో ఆందోళన నెలకొందన్నారు. సలహాలు

బీజేపీకి టీఆర్‌ఎస్‌ చాలాసార్లు మద్దతు: ఉత్తమ్‌

vimala p
కేంద్రంలోని బీజేపీకి టీఆర్‌ఎస్‌ చాలాసార్లు మద్దతు ఇచ్చిందని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి అన్నారు. నల్గొండలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ… ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీకి

తెలంగాణలో కల్వకుంట్ల పోలీస్ సర్వీస్: ఎంపీ ఉత్తమ్

vimala p
తెలంగాణ రాష్ట్రంలో ఇండియన్ పోలీస్ సర్వీస్ కాదు కల్వకుంట్ల పోలీస్ సర్వీస్ అమలవుతోందని కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. రేపు తలపెట్టిన