telugu navyamedia

Congress Revanth Reddy KCR Tsrtc AP

ఆర్టీసీ హత్యకు ప్రభుత్వం కుట్ర: రేవంత్

vimala p
ఆర్టీసీ హత్యకు రాష్ట్ర ప్రభుత్వం కుట్ర పన్నిందని తెలంగాణ కాంగ్రెస్ ఎంపీ రేవంత్‌రెడ్డి ఆరోపించారు. కేబినెట్ సమావేశం అనంతరం నిన్న రాత్రి సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై