తెలంగాణ సీఎం కేసీఆర్ పై ఏపీ సీఎం చంద్రబాబు మరోసారి మండిపడ్డారు. మంగళవారం ఎలక్షన్ మిషన్ 2019పై చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. కడుపు నిండా ద్వేషం నింపుకున్న
కేసీఆర్ బెదిరింపులకు తాను భయపడనని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్ లాంటి వాళ్లను రాజకీయ జీవితంలో చాలా మందిని చూశానని చంద్రబాబు తెలిపారు.