టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై వైఎస్ఆర్ సీపీ నాయకుడు, ఎంపీ విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్ పరువు తీయడానికే చంద్రబాబు ఢిల్లీ వచ్చారని అన్నారు. గౌరవ
ఏపీలో రాజకీయాలు వేడేక్కాయి. రాష్ట్రంలోని నెలకొన్న పరిస్థితులు, తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి పట్టాభి ఇంటిపై జరిగిన దాడి నేపథ్యంలో చంద్రబాబు ఈ రోజు హస్తినాకు పయనం