telugu navyamedia

central team

విపత్తులో సర్కారు పనితీరు భేష్..

navyamedia
రాయలసీమలో భారీ వర్షాలు, విపత్తు సమయంలో ప్రభుత్వ పనితీరు బాగుందని కేంద్ర బృందం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని అభినందించింది. చిత్తూరు, కడప, అనంతపురం, కర్నూలు జిల్లాల్లో

నేటినుండే ఏపీలో పర్యటించనున్న కేంద్ర బృందాలు…

Vasishta Reddy
ఆంధ్ర ప్రదేశ్ లో నేటినుండి కేంద్ర బృందాలు పర్యటించనున్నాయి. వరద ప్రభావిత ప్రాంతాల్లో పంట నష్టంపై ఆరా తీయనున్నాయి. ఓ బృందం రేపు కృష్ణా, గుంటూరు, అనంతపురం

కనీసం రూ. 1000 కోట్లు కేంద్రాన్ని అడగాలని భావిస్తోన్న ఏపీ అధికారులు….

Vasishta Reddy
ఆంధ్ర ప్రదేశ్ లో ఎడతెరపి లేకుండా కురిసిన వర్షాల కారణంగా జరిగిన నష్టాన్ని అంచనా వేయడానికి వచ్చే నెల రెండో వారంలో రాష్ట్రానికి కేంద్ర బృందం రానుంది.

రేపు తెలంగాణ కు రానున్న కేంద్ర బృందం

Vasishta Reddy
గత వారం రోజులుగా భారీ వర్షాలతో హైదరాబాద్ నగరం అతలాకుతలం అయిన సంగతి తెలిసిందే. మరో మూడు రోజులు భారీ వర్షాలు ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరించడంతో