telugu navyamedia

CBSE board

కేంద్రం సంచలన నిర్ణయం : పదో తరగతి పరీక్షలు రద్దు

Vasishta Reddy
సిబీఎస్సీ పదో తరగతి పరీక్షలలను రద్దు చేసింది కేంద్ర ప్రభుత్వం. కరోనా సెకండ్ విలయం కొనసాగుతున్న నేపథ్యంలో కేంద్ర విద్యా శాఖ ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించింది.