telugu navyamedia

bulgaria

బస్సు లో చెర‌రేగిన మంట‌లు.. 45 మంది మృతి..

navyamedia
పశ్చిమ బల్గేరియాలోని హైవేపై   ఘోర ప్రమాదం జరిగింది. అకస్మాత్తుగా బస్సులో మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో 45 మంది చనిపోయినట్లు తెలుస్తోంది. పలువురికి గాయాలయ్యాయి. మృతుల్లో పిల్లలు