జియో తో తడబడ్డ టెలికం ఇటీవలే తట్టుకొని నిలబడటానికి వినియోగదారులకు పోటీకి తగ్గట్టుగా వివిధ ఆఫర్ లను అందిస్తుంది. అందులో ప్రభుత్వ రంగ సంస్థ బీఎస్ఎన్ఎల్ కూడా
టెలికం రంగంలో దూసుకెళ్తున్న రిలయన్స్ జియో, ఎయిర్టెల్ , వొడాఫోన్ ఆఫర్లకు అనుగుణంగా వినియోగదారులను ఆకట్టుకునేందుకు భారత ప్రభుత్వ రంగ సంస్థ( బీఎస్ఎన్ఎల్) సరికొత్త ఆఫర్ను ప్రకటించింది.