హైదరాబాద్లో మరో పరువుహత్య : కర్ణాటకలో ఐదుగురి నిందితులుఅరెస్ట్..
హైదరాబాద్లో వరుస పరువు హత్యలు కలకలం రేపుతున్నాయి. అందరూ చూస్తుండగా నడిరోడ్డుపైన వేటాడి, వెంటాడుతూ నరికి చంపుతున్నదృశ్యాలు ప్రజల్ని భయాందోళనకు గురి చేస్తోంది. కొద్దిరోజుల క్రితం సరూర్నగర్లో