ఒక తల్లిగా విద్యార్థుల సమస్యలు తెలుసుకునేందుకే ఇక్కడికి వచ్చా-గవర్నర్ తమిళిసై
*బాసర ట్రిపుల్ ఐటీలో గవర్నర్ పర్యటన *ఒక తల్లిగా ఇక్కడికి వచ్చాను.. *విద్యార్థుల సమస్యలు తెలుసుకునేందుకే వచ్చా… *ఆర్జీయూకేటీ విద్యార్థులు అసహనంతో ఉన్నారు నిర్మల్ జిల్లా బాసరలో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్