విశాఖలో భూకబ్జా జరిగినట్లు నిరూపిస్తే రాజీనామా చేస్తా: మంత్రి అవంతి
విశాఖలో భూకబ్జా జరిగినట్లు నిరూపిస్తే రాజీనామా చేస్తానని ఏపీ మంత్రి అవంతి శ్రీనివాస్ ప్రకటించారు. నిరూపించలేకపోతే చంద్రబాబు రాజీనామా చేస్తారా? అని ప్రశ్నించారు. కొన్ని వ్యవస్థలను చంద్రబాబు