పట్టు బిగిస్తున్న భారత్.. నాలుగు వికెట్లు కోల్పోయిన ఆసీస్
ఆస్ట్రేలియాతో జరుగుతున్న ఆఖరి టెస్టులో టీం ఇండియా పట్టుబిగిస్తున్నది. స్వల్ప ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్ను మొదలుపెట్టిన ఆసీస్ బ్యాట్స్మెన్ తడబడుతున్నారు. రెండో ఇన్నింగ్స్ను మొదలుపెట్టిన ఆస్ట్రేలియా వరుసగా