దేశంలోనే కాకుండా ఏపీలో కూడా కరోనా కేసులు భారీగానే వస్తున్నాయి. అయితే ముఖ్యంగా ఏపీ సచివాలయంలో కరోనా కేసులు విపరీతంగా వస్తున్నాయి. దాంతో కరోనాకు ఉద్యోగులు వణికిపోతున్నారు.
వర్క్ ఫ్రం హోం అవకాశం కల్పించాలని కోరుతూ ప్రభుత్వానికి సచివాలయ ఉద్యోగుల సంఘం వినతి పత్రం సమర్పించింది. అనంతరం మీడియాతో సచివాలయ సంఘం ప్రధాన కార్యదర్శి నాప
సెక్రటేరియట్లో వివిధ శాఖల కార్యదర్శులతో సీఎం వైయస్.జగన్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వైయస్ జగన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. క్రికెట్లో కెప్టెన్ మాత్రమే గెలవలేడు, జట్టు