సింహాచలం భూములపై ప్రభుత్వం కీలక నిర్ణయంnavyamediaAugust 9, 2021 by navyamediaAugust 9, 20210763 సింహాచలం, మాన్సాస్ భూముల వ్యవహారంపై ఏపీ ప్రభుత్వం విజిలెన్స్ విచారణకు ఆదేశించింది. నోడల్ అధికారిగా దేవాదాయశాఖ కమిషనర్ను నియమించింది. 3 నెలల్లోగా నివేదిక అంచాలని ఆదేశించింది. సింహాచలం Read more