ఉద్యోగులతో సంప్రదింపులు జరిపేందుకు ఏపీ ప్రభుత్వం కమిటి ఏర్పాటు
ఏపీలో ప్రభుత్వం ఫిట్మెంట్, పీఆర్సీ ప్రకటన ఆమోదయోగ్యంగా లేదని ఉద్యోగ సంఘాలు మరోసారి సమ్మెకు వెళ్లాలని నిర్ణయించారు. ఇవాళ సమావేశమైన ఉద్యోగసంఘాల ప్రతినిధులు.. ఫిబ్రవరి 7వ తేదీ