ఈఎస్ఐ స్కామ్ ఆరోపణలపై..ఎలాంటి విచారణకైనా సిద్దం: అచ్చెన్నాయుడు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఈఎస్ఐలో కుంభకోణం జరిగిందన్న ఆరోపణలపై మాజీ మంత్రి అచ్చెన్నాయుడు స్పందించారు. కావాలనే తనపై దుష్ప్రచారం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎలాంటి విచారణకైనా తాను