టిక్కెట్ రేట్లపై ప్రభుత్వానికి చెప్పాల్సింది చెప్పా..ఇకపై
ఏపీ సినిమాటోగ్రఫీ మంత్రి పేర్ని నానితో దర్శకుడు రామ్గోపాల్ వర్మ సమావేశం ముగిసింది. సుదీర్ఘంగా రెండున్నరగంటపాటు జరిగిన సమావేశం అనంతరం అమరావతిలో మీడియాతో మాట్లాడారు..థియేటర్ల మూసివేతపై ఎలాంటి