కరోనా టైమ్లో మానసిక ఆరోగ్యానికి ప్రాధాన్యత పెరుగుతున్న నేపథ్యంలో.. ప్లేయర్లు ఎక్కువ కాలం బయో బబుల్లో ఉండటాన్ని ఆమోదించడం చాలా కీలకమన్నాడు భారత క్రికెట్ దిగ్గజం సచిన్
తిరుమలలో శ్రీవారి భక్తులు ఆందోళనకు దిగారు. శ్రీవారి మెట్ల వద్ద గోవింద నామస్మరణతో భక్తులు ఆందోళన చేస్తున్నారు. వందలాది కిలోమీటర్లు పాదయాత్రగా వచ్చే భక్తులకు దర్శనం లేదని