310వ రోజుకి చేరుకున్న అమరావతి నిరసనలు..Vasishta ReddyOctober 22, 2020 by Vasishta ReddyOctober 22, 20200455 రాజధాని అమరావతి ఉద్యమం నేటికీ 310 రోజులు పూర్తిచేసుకుంది. రాజధాని గ్రామాల రైతులు,మహిళల నిరసనలు ఇంకా కొనసాగుతున్న ఉన్నాయి. అమరావతికి శంకుస్థాపన జరిగి నేటికీ ఐదేళ్లు పూర్తయింది. Read more