తెలంగాణపై బీజేపీ అధిష్టానం ప్రత్యేక దృష్టి..హైదరాబాద్లో మూడు రోజు మోదీ, అమిత్ షా బస..
తెలంగాణపై బీజేపీ అధిష్టానం ప్రత్యేకంగా దృష్టి సారించింది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం కైవసం చేసుకోవడమే లక్ష్యంగా ప్రణాళికలు రచిస్తోంది. ఈ క్రమంలోనే ప్రధాని నరేంద్ర మోదీతో