దేశంలో కరోనా తగ్గుముఖం..కొత్తగా 11వేల 499 నమోదుnavyamediaFebruary 26, 2022February 26, 2022 by navyamediaFebruary 26, 2022February 26, 20220567 దేశంలో కరోనా తగ్గుముఖం పట్టింది..గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 11,499 కేసులు నమోదయ్యాయి. 23,598మంది కోలుకున్నారు. ఈ మహమ్మారి కారణంగా మరో 255 మంది మరణించారు. Read more