ఎమ్మెల్సీ ఎన్నికల్లో అభ్యర్థులను నిలబెట్టడంలో బీఆర్ఎస్ విఫలమైంది: ఈటల రాజేందర్
ఉపాధ్యాయ, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ తమ అభ్యర్థులను నిలబెట్టడంలో విఫలమైందని బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ దుయ్యబట్టారు. కేంద్ర మాజీ మంత్రి, లోక్సభలో

