telugu navyamedia

సభ్యులకు చెక్ ను అందజేసిన మేయర్ గద్వాల్ విజయలక్ష్మి

రోడ్డు ప్రమాదంలో మరణించిన పారిశుధ్య కార్మికురాలి కుటుంబ సభ్యులకు చెక్ ను అందజేసిన మేయర్ గద్వాల్ విజయలక్ష్మి

navyamedia
రోడ్డు ప్రమాదంలో మరణించిన పారిశుద్ధ్య కార్మికురాలు జె.దుర్గమ్మ కుటుంబ సభ్యులకు శుక్రవారం నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి రూ.2 లక్షల పరిహారాన్ని అందజేశారు. హయత్ నగర్  సర్కిల్