రోడ్డు ప్రమాదంలో మరణించిన పారిశుధ్య కార్మికురాలి కుటుంబ సభ్యులకు చెక్ ను అందజేసిన మేయర్ గద్వాల్ విజయలక్ష్మి
రోడ్డు ప్రమాదంలో మరణించిన పారిశుద్ధ్య కార్మికురాలు జె.దుర్గమ్మ కుటుంబ సభ్యులకు శుక్రవారం నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి రూ.2 లక్షల పరిహారాన్ని అందజేశారు. హయత్ నగర్ సర్కిల్