telugu navyamedia

వైసీపీ

పోలీసుల విధులకు ఆటంకం కలిగించారని అంబటి రాంబాబుపై కేసు నమోదు

navyamedia
వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబుపై పోలీసులను బెదిరించినందుకు కేసు నమోదైంది. గుంటూరులో నిన్న వైసీపీ నిర్వహించిన వెన్నుపోటు దినం కార్యక్రమంలో పాల్గొన్న అంబటి రాంబాబుకు

దేశ రక్షణలో నిరంతరం శ్రమిస్తున్న మన సైనికుల సంక్షేమానికి, వారి కుటుంబాల రక్షణకు మా ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత: నారా లోకేశ్

navyamedia
శ్రీ సత్యసాయి జిల్లా, అమరాపురం మండలం, ఉదుకూరు గ్రామానికి చెందిన డి. నరసింహమూర్తి ప్రస్తుతం జమ్మూకశ్మీర్‌లో బీఎస్ఎఫ్ జవానుగా దేశ సేవలో ఉన్నారు. ఆయన సతీమణి తల్లిదండ్రులకు

జూన్ నాలుగో తేదీని వైసీపీ నాయకులు ‘పశ్చాత్తాప దినం’గా జరుపుకోవాలి: అనగాని సత్యప్రసాద్

navyamedia
ఆంధ్రప్రదేశ్లో వైసీపీ రాక్షస పాలనకు సరిగ్గా ఏడాది క్రితం ప్రజలు చరమగీతం పాడారని రాష్ట్ర మంత్రి అనగాని సత్యప్రసాద్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ప్రజలను తీవ్రంగా వేధించిన

అవినీతికి కేరాఫ్ అడ్రస్ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి: ఏపీ బీజేపీ నేత భానుప్రకాష్ రెడ్డి

navyamedia
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ఏపీ బీజేపీ నేత, టీటీడీ బోర్డు మెంబర్ భానుప్రకాష్ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ ఏపీ

పొగాకు రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుంది : మంత్రి అచ్చెన్నాయుడు

navyamedia
రైతులకు ఎటువంటి ఇబ్బంది వచ్చినా దానిని పరిష్కరించడానికి ప్రయత్నం చేస్తున్నామని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. శుక్రవారం ఏలూరు కలెక్టరేట్ గోదావరి సమావేశ మందిరంలో

తెలుగు వారి సత్తాను చంద్రబాబు ప్రపంచానికి చాటి చెప్పారు: కొల్లు రవీంద్ర

navyamedia
కొల్లు రవీంద్ర ఆధ్వర్యంలో కృష్ణా జిల్లా మినీ మహానాడు జరిగింది. తెలుగువారి ఆత్మగౌరవాన్ని కాపాడేలా టీడీపీ నిర్మాణం జరిగింది అని రవీంద్ర అన్నారు. తెలుగు వారి సత్తాను

జూన్ 1వ తేదీని నుంచి రేషన్ దుకాణాల ద్వారానే ప్రజలకు బియ్యం, సరుకుల సరఫరా: నాదెండ్ల మనోహర్

navyamedia
మంత్రి వర్గ సమావేశంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని రేషన్ పంపిణీ వ్యవస్తలో మార్పులు తీసుకువచ్చింది. మంత్రివర్గ సమావేశం తర్వాత వీడియాకు వివరాలు వెల్లడించిన

మెగా డీఎస్సీ పరీక్షల నిర్వాహణ పై నారా లోకేశ్ కీలక వ్యాఖ్యలు

navyamedia
మెగా డీఎస్సీ ద్వారా ఏపీ ప్రభుత్వం 16, 347 ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయనుంది. ఇందుకు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ గురువారంతో ముగిసింది. జూన్ 6 నుంచి

గుంటూరులోని సీఐడీ ప్రాంతీయ కార్యాలయంలో విచారణకు హాజరైన సజ్జల రామకృష్ణారెడ్డి

navyamedia
వైసీపీ ప్రభుత్వ హయాంలో మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై జరిగిన దాడి ఘటనకు సంబంధించిన కేసులో వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి నేడు విచారణకు హాజరయ్యారు.

పాస్టర్ ప్రవీణ్ మృతి ప్రభుత్వానికి చెడ్డపేరు తెచ్చేలా వైసీపీ వ్యవహరిస్తోంది, కుట్రలను తిప్పికొడదాం : సీఎం చంద్రబాబు

navyamedia
పాస్టర్ ప్రవీణ్ మృతి ప్రభుత్వానికి చెడ్డపేరు తెచ్చేలా వైసీపీ వ్యవహరిస్తోంది . సీసీ కెమరాల్లో ఒక్కో అంశం బయటకు వస్తోంది, ప్రవీణ్ మృతి కేసు ఛేదనలో సీసీ

మాజీ కమిషనర్ విజయకుమార్ రెడ్డికి మరోసారి ఏసీబీ నోటీసులు

navyamedia
వైసీపీ ప్రభుత్వ హయాంలో సాక్షికి దోచిపెట్టిన కేసులో నోటీసులు జారీచేసారు. ఏప్రిల్ 2న గుంటూరు ఏసీబీ ఆపీస్లో విచారణకు రావాలని , ప్రస్తుత దశలో అరెస్ట్ చేయబోమని

ప్రతిపక్ష హోదా ఇచ్చేది ప్రజలు, ముఖ్యమంత్రి, స్పీకర్ ఇస్తే తీసుకునేది కాదు: పవన్ కల్యాణ్

navyamedia
ప్రతిపక్ష హోదా ఇస్తేనే ఏపీ అసెంబ్లీ సమావేశాలకు హాజరవుతామని జగన్, వైసీపీ ఎమ్మెల్యేలు ఇవాళ సభ నుంచి వాకౌట్ చేయడంపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పందించారు.