తెలంగాణ ప్రభుత్వం జూనియర్ కాలేజీల్లో ద్వితీయ భాషగా సంస్కృతం అమలు చేయాలని భావిస్తున్నట్లు వచ్చిన వార్తలు విని విచారం కలిగిందని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. మార్కుల
తెలుగుదేశం పార్టీ అధినేత, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును ఆయన తోడల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు సుదీర్ఘకాలం తర్వాత కలిశారు. నిన్న ఉండవల్లిలోని చంద్రబాబు నివాసానికి వెళ్లిన దగ్గుబాటి
హైదరాబాద్లో కనుమరుగువుతున్న చెరువులు, కుంటలను రక్షించేందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ‘హైడ్రా’ పేరుతో తీసుకుంటున్న చర్యలను మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు సమర్థించారు. ప్రభుత్వాన్ని అభినందించారు. రేవంత్
న్యూస్ అండ్ ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చిన ప్రముఖ మీడియా వ్యక్తి, రామోజీ గ్రూప్ చైర్మన్ సిహెచ్ రామోజీ రావు శనివారం తెల్లవారుజామున మరణించారు. ఆయన
తెలుగువారి గుండెచప్పుడు ఎన్టీఆర్ అని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు కొనియాడారు. ‘తెలుగు వారి ఆత్మగౌరవ ప్రతీక ఎన్టీఆర్. పురాణ పాత్రల్లో పరకాయ ప్రవేశం చేసి ప్రజలను మెప్పించారు.
రచయిత, భాషావేత్త గిడుగు వెంకట రామమూర్తి జయంతిని పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు మంగళవారం తెలుగు భాషా దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నాయి. తెలుగు భాషా దినోత్సవాన్ని పురస్కరించుకుని