కాంగ్రెస్ పార్టీ అప్పుల ప్రభుత్వం అని, రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో రాష్ట్ర ప్రభుత్వానికి గుణపాఠం చెప్పాలని మేధావులకు పిలుపునిచ్చారు కేంద్ర మంత్రి బండి సంజయ్. కరీంనగర్ లో
ప్రధాని నరేంద్ర మోదీ కులంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై మెదక్ ఎంపీ రఘునందన్ రావు స్పందించారు. రఘునందన్ రావు మీడియాతో మాట్లాడుతూ ముందుగా తమ
యంగ్ ఇండియా రెసిడెన్షియల్ పాఠశాలల భూసేకరణపై వారంలోగా స్టేటస్ రిపోర్టు అందజేయాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. శుక్రవారం సచివాలయంలో విద్యాశాఖ అధికారులతో ముఖ్యమంత్రి
హైదరాబాద్లో ఏ ఐ యాక్సిలరేటర్ను ఏర్పాటు చేయడానికి తెలంగాణ ప్రభుత్వంతో గూగుల్ వ్యూహాత్మక సహకారాన్ని ప్రకటించింది. ఏ ఐ స్టార్టప్లకు మద్దతు ఇవ్వడం మరియు వ్యవసాయం, చలనశీలత,
96.9 శాతం తెలంగాణ కుటుంబాలను కేవలం 50 రోజుల్లోనే పూర్తి చేసిన అతిపెద్ద సామాజిక-ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల (సీఈఈపీసీ) సర్వేను విజయవంతంగా పూర్తి చేసి
తెలంగాణ రాష్ట్రంలోని పలు కార్పొరేషన్ల చైర్మన్ల నియామకాలను రద్దు చేస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నియామకాలను