కాంగ్రెస్ పార్టీ అప్పుల ప్రభుత్వం అని, రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో రాష్ట్ర ప్రభుత్వానికి గుణపాఠం చెప్పాలని మేధావులకు పిలుపునిచ్చారు కేంద్ర మంత్రి బండి సంజయ్. కరీంనగర్ లో
కేంద్ర బడ్జెట్ అద్బుతంగా ఉందని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. పేద, మధ్యతరగతి, రైతులు, చిరు వ్యాపారుల, యువ పారిశ్రామికవేత్తలకు అనుకూలమైన బడ్జెట్ ఇది అని
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్రాన్ని పటిష్టమైన పరిపాలనా, ఆర్థిక, అభివృద్ధి వ్యూహాల ద్వారా ముందుకు నడిపిస్తున్నారని కేంద్ర హోంమంత్రి కొనియాడారు, అదే సమయంలో ప్రధాని నరేంద్ర మోదీ
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ మెగాస్టార్ చిరంజీవిని మర్యాదపూర్వకంగా కలిశారు. బండి సంజయ్ జూబ్లీహిల్స్లోని చిరంజీవి నివాసానికి వెళ్లగా చిరంజీవి ఆయనను సాదరంగా
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన నూతనంగా ప్రమాణ స్వీకారం చేసిన జి కిషన్ రెడ్డి, కె రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్, శ్రీనివాస్ వర్మ, బండి సంజయ్
మోడీ టీంలో కేంద్రమంత్రులుగా ప్రమాణం చేశారు ఐదుగురికి అవకాశం దక్కింది. రెండు క్యాబినెట్ మంత్రులు, మూడు సహాయ మంత్రులుగా చోటు దక్కించుకున్నారు. ఏపీ నుంచి రామ్మోహన్ నాయుడు,
వారణాసి లోక్సభ అభ్యర్థిగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఎన్నికల బరిలో దిగారు. ఆ క్రమంలో ఆయనకు మద్దతుగా ఎన్నికల ప్రచారం నిర్వహించేందుకు ఏపీ తెలంగాణలోని బీజేపీ
హైదరాబాద్: భారతీయ జనతా పార్టీ (బిజెపి) పార్టీ తెలంగాణ శాఖ కొత్త అధ్యక్షుడిగా కేంద్ర పర్యాటక శాఖ మంత్రి జి కిషన్ రెడ్డిని మంగళవారం నియమించగా, హుజూరాబాద్