telugu navyamedia

బండి సంజయ్‌

కాంగ్రెస్ అంటే అప్పుల ప్రభుత్వం: బండి సంజయ్

navyamedia
కాంగ్రెస్‌ పార్టీ అప్పుల ప్రభుత్వం అని, రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో రాష్ట్ర ప్రభుత్వానికి గుణపాఠం చెప్పాలని మేధావులకు పిలుపునిచ్చారు కేంద్ర మంత్రి బండి సంజయ్‌. కరీంనగర్ లో

పేద, మధ్యతరగతి, రైతులు, చిరు వ్యాపారుల, యువ పారిశ్రామికవేత్తలకు అనుకూలమైన బడ్జెట్ బండి సంజయ్

navyamedia
కేంద్ర బడ్జెట్ అద్బుతంగా ఉందని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. పేద, మధ్యతరగతి, రైతులు, చిరు వ్యాపారుల, యువ పారిశ్రామికవేత్తలకు అనుకూలమైన బడ్జెట్ ఇది అని

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి గత 6 నెలల్లో 3 లక్షల కోట్ల పెట్టుబడులు సాయం : అమిత్ షా

navyamedia
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్రాన్ని పటిష్టమైన పరిపాలనా, ఆర్థిక, అభివృద్ధి వ్యూహాల ద్వారా ముందుకు నడిపిస్తున్నారని కేంద్ర హోంమంత్రి కొనియాడారు, అదే సమయంలో ప్రధాని నరేంద్ర మోదీ

ఈనెల 18 న ఆంధ్రప్రదేశ్ కు కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్ షా

navyamedia
రెండు రోజుల పర్యటనలో 18 న ఉండవల్లిలోని సీఎం చంద్ర బాబు నివాసంలో అమిత్ షా భేటీ అవుతారు. 19న ఉదయం అమిత్ షా కృష్ణా జిల్లా,

మెగాస్టార్ చిరంజీవిని మర్యాదపూర్వకంగా కలిసిన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్

navyamedia
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ మెగాస్టార్ చిరంజీవిని మర్యాదపూర్వకంగా కలిశారు. బండి సంజయ్  జూబ్లీహిల్స్‌లోని   చిరంజీవి నివాసానికి  వెళ్లగా చిరంజీవి ఆయనను సాదరంగా

తెలుగు రాష్ట్రాలకు చెందిన కొత్త కేంద్ర మంత్రులకు శుభాకాంక్షలు: రేవంత్ రెడ్డి

navyamedia
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన నూతనంగా ప్రమాణ స్వీకారం చేసిన జి కిషన్ రెడ్డి, కె రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్, శ్రీనివాస్ వర్మ, బండి సంజయ్

కేంద్రమంత్రులుగా తెలుగు రాష్ట్రాల నుండి ఐదుగురు ప్రమాణం చేశారు

navyamedia
మోడీ టీంలో కేంద్రమంత్రులుగా ప్రమాణం చేశారు ఐదుగురికి అవకాశం దక్కింది. రెండు క్యాబినెట్ మంత్రులు, మూడు సహాయ మంత్రులుగా చోటు దక్కించుకున్నారు. ఏపీ నుంచి రామ్మోహన్ నాయుడు,

వారణాసిలో నరేంద్ర మోదీ కి ఎన్నికల మద్దతుగా ఏపీ, తెలంగాణ బీజేపీ ముఖ్యనేతలు ప్రచారం

navyamedia
వారణాసి లోక్సభ అభ్యర్థిగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఎన్నికల బరిలో దిగారు. ఆ క్రమంలో ఆయనకు మద్దతుగా ఎన్నికల ప్రచారం నిర్వహించేందుకు ఏపీ తెలంగాణలోని బీజేపీ

తెలంగాణ బీజేపీ కొత్త అధ్యక్షుడిగా బండి సంజయ్‌ స్థానంలో పర్యాటక శాఖ మంత్రి జి కిషన్‌రెడ్డి నియమితులయ్యారు.

navyamedia
హైదరాబాద్: భారతీయ జనతా పార్టీ (బిజెపి) పార్టీ తెలంగాణ శాఖ కొత్త అధ్యక్షుడిగా కేంద్ర పర్యాటక శాఖ మంత్రి జి కిషన్ రెడ్డిని మంగళవారం నియమించగా, హుజూరాబాద్