telugu navyamedia

నాదెండ్ల మనోహర్

తెలుగు రాష్ట్రాల పౌరసరఫరాల శాఖ మంత్రులు నాదెండ్ల మనోహర్, ఉత్తమ్ కుమార్ కీలక సమావేశం

navyamedia
పౌరసరఫరాల భవన్ లో భేటీ కానున్న మంత్రులు నాదెండ్ల మనోహర్, ఉత్తమ్ కుమార్. ధాన్యం కొనుగోలు, మద్దతుధర, నిల్వ, రవాణా, మిల్లింగ్ పై చర్చించనున్న మంత్రులు. రెండు

జూన్ 1వ తేదీని నుంచి రేషన్ దుకాణాల ద్వారానే ప్రజలకు బియ్యం, సరుకుల సరఫరా: నాదెండ్ల మనోహర్

navyamedia
మంత్రి వర్గ సమావేశంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని రేషన్ పంపిణీ వ్యవస్తలో మార్పులు తీసుకువచ్చింది. మంత్రివర్గ సమావేశం తర్వాత వీడియాకు వివరాలు వెల్లడించిన

మే 2వ తేదీన ప్రధాని అమరావతిలో పర్యటన

navyamedia
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి పునర్నిర్మాణ పనులకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా శ్రీకారం చుట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. మే 2వ తేదీన ప్రధాని

2027 డిసెంబరు నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయాలన్నది తమ లక్ష్యము: చంద్రబాబు

navyamedia
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నేడు పోలవరం ప్రాజెక్టును సందర్శించారు. నిర్వాసితులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, 2027 డిసెంబరు నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయాలన్నది

ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిని ఏపీ మంత్రి నాదెండ్ల మనోహర్ ఆకస్మిక తనిఖీ

navyamedia
ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిని ఏపీ మంత్రి నాదెండ్ల మనోహర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రిలో ఎక్కడా వైద్య సిబ్బంది నిర్లక్ష్యం కనపడకూడదని స్పష్టం చేశారు. ఓపీ సేవలు

టీడీపీ, జనసేన మొదటి జాబితా.

navyamedia
118 స్థానాలలో టీడీపీ, జనసేన తొలి జాబితా. టీడీపీ 94, జనసేన 24 స్థానాలతో తొలి జాబితా. జనసేనకు కేటాయించిన స్థానాలివే.. తెనాలి : నాదెండ్ల మనోహర్