telugu navyamedia

నరేంద్ర మోదీ

నీరజ్ చోప్రా కు అభినందనలు తెలిపిన ప్రధాని నరేంద్ర మోదీ

navyamedia
శుక్రవారం దోహా వేదికగా మొదలైన ప్రతిష్ఠాత్మక డైమండ్ లీగ్‌ లో భారత స్టార్ అథ్లెట్ నీరజ్ చోప్రా సరికొత్త రికార్డు నెలకొల్పిన విషయం తెలిసిందే. నీరజ్ తన

జూలై 10న హంద్రీనీవా నీరు విడుదల: సీఎం చంద్రబాబు నాయుడు

navyamedia
జూలై 10న హంద్రీనీవా సుజల స్రవంతి ద్వారా నీటిని విడుదల చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ప్రాజెక్టులో ఫేజ్ – 1, 2 కింద

చివరి ఉగ్రవాదిని ఏరివేసే వరకు ‘ఆపరేషన్ సిందూర్’ కొనసాగాలి: పవన్ కళ్యాణ్

navyamedia
హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడిన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ . భారతదేశ సమగ్రతను దెబ్బ తీసేందుకు ప్రయత్నించి, పహల్గాంలో 26 మంది సామాన్యులను బలిగొంటూ

మోదీ నేతృత్వంలో భారత్ సగర్వంగా తలెత్తుకుంది: కేంద్రమంత్రి రాజ్ నాథ్ సింగ్

navyamedia
ఆపరేషన్ సిందూర్’తో చరిత్ర సృష్టించాం, పహల్గామ్ దాడికి ప్రతీకారం తీర్చుకున్నాం, శత్రువుకు తగిన బుద్ధి చెప్పాం అని తెలిపారు. దేశ భద్రతకు హాని కలిగిస్తే సహించేది లేదు

వంద పాకిస్థాన్ లకు సమాధానం చెప్పే ఒక్క మిస్సైల్ మన దగ్గర ఉంది: లోకేశ్

navyamedia
పహల్గామ్ ఉగ్ర దాడులకు భారత్ ప్రతీకారం తీర్చుకుంది. ఆపరేషన్ సిందూర్ పేరుతో చేపట్టిన ఆపరేషన్ తో పాక్, పీవోకేలోని తొమ్మిది ఉగ్ర స్థావరాలను నేలమట్టం చేసింది. ఇందులో

సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీనరసింహ స్వామివారి ఆలయ ప్రాంగణంలో జరిగిన ఘటన పై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన నరేంద్ర మోదీ

navyamedia
సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీనరసింహ స్వామివారి ఆలయ ప్రాంగణంలో జరిగిన ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటనలో మృతి చెందిన ఎనిమిది

ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో చంద్రబాబు భేటీ

navyamedia
ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శుక్రవారం ఢిల్లీలో పర్యటించారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో చంద్రబాబు భేటీ అయ్యారు. ఈ భేటీలో ఏపీకి సంబంధించి

పాకిస్థాన్ పై ఎలాంటి చర్యలు తీసుకున్నా మోదీకి మద్దతు ఇస్తా ము: రేవంత్ రెడ్డి

navyamedia
ఉగ్రవాదంపై పోరులో యావత్ భారతదేశం ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి అండగా ఉంటుందని, పాకిస్థాన్‌ పై ఎలాంటి చర్యలు తీసుకున్నా మోదీకి మద్దతు ఇస్తానని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్

మే 2వ తేదీన ప్రధాని అమరావతిలో పర్యటన

navyamedia
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి పునర్నిర్మాణ పనులకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా శ్రీకారం చుట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. మే 2వ తేదీన ప్రధాని

వక్ఫ్ సవరణ బిల్లు పార్లమెంట్ ఉభయ సభలు ఆమోదించడం శుభ పరిణామము: పవన్ కల్యాణ్

navyamedia
వక్ఫ్ సవరణ బిల్లు పార్లమెంట్ ఉభయ సభలు ఆమోదించడం శుభపరిణామమని, పార్లమెంటరీ విజయం కంటే ఎక్కువ ప్రతిబింబిస్తోందని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. ఈ

మయన్మార్ భూకంపం సహాయ కార్యక్రమాల్లో తోడ్పాటు అందించేందుకు భారత్ సిద్ధం: నరేంద్ర మోదీ

navyamedia
మయన్మార్  భూకంపం పై భారత ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. భూకంపంలో చిక్కుకున్న ప్రజలంతా క్షేమంగా ఉండాలని కోరుకుంటున్నానని తెలిపారు. సహాయ కార్యక్రమాల్లో అవసరమైన తోడ్పాటు అందించేందుకు

రష్యా అధ్యక్షుడు పుతిన్ భారత్ లో పర్యటించనున్నారు

navyamedia
రష్యా అధ్యక్షుడు పుతిన్ ఇండియా పర్యటనకు వస్తున్నారు. భారత్ పర్యటనకు రావాలంటూ ప్రధాని మోదీ చేసిన ఆహ్వానాన్ని పుతిన్ అంగీకరించారని రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్