మహిళలు ఆర్థికంగా స్వావలంబన చెందేలా రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి ఈరోజు అన్నారు. జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో
హైదరాబాద్ నగరం లో డెంగ్యూ ముప్పు ఉందన్న నేపథ్యంలో నేడు జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి కాట నగరం నారాయణగూడ, కూకట్పల్లి, జేఎన్టీయూ, మూసాపేట్, భరత్ నగర్ రైతు బజార్
మురుగు నీటి శుద్ధి కేంద్రాల ప్రారంభ సమయం సమీపిస్తున్న వేళ.. జలమండలి ఎండీ దానకిశోర్ వరుస తనిఖీలు చేపడుతున్నారు. గత నెలలో పలుమార్లు వాటిని పరిశీలించిన ఆయన..