telugu navyamedia

ఎన్ చంద్రబాబునాయుడు

ఐబీఎం క్వాంటం ఇన్నోవేషన్ సెంటర్ ను ప్రారంభించిన ముఖ్యమంత్రి చంద్రబాబు

navyamedia
ఐబీఎం క్వాంటం ఇన్నోవేషన్ సెంటర్ ను ప్రారంభించిన ముఖ్యమంత్రి చంద్రబాబు, కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ తదితరులు. అమరావతిలో ఏర్పాటు

ఐదేళ్లు ప్రధాని మోదీకి దత్తపుత్రుడిగా ఉన్న జగన్‌కు అప్పుడు సీమకు నీళ్లివ్వాలని గుర్తుకురాలేదా?: వైఎస్ షర్మిల

navyamedia
వైసీపీ ప్రభుత్వంపై షర్మిల తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. “గత ఐదేళ్ల పాలనలో రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు అంశంలో నిద్రపోయిన వైసీపీ, ఇప్పుడు ఓటమి తర్వాత ఉద్యమాలు

శ్రీవారి భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా పని చేస్తా: తితిదే ఈవో ముద్దాడ రవిచంద్ర

navyamedia
తిరుమల శ్రీవారిపై భక్తి విశ్వాసాలు సన్నగిల్లకుండా, భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా పని చేస్తానని ఆంధ్రప్రదేశ్‌ సీఎంవో ముఖ్యకార్యదర్శి ముద్దాడ రవిచంద్ర అన్నారు. తితిదే ఈవోగా ఆయన శుక్రవారం

అభివృద్ధిని పక్కనపెట్టి కులాల మధ్య చిచ్చు పెట్టడమే జగన్ నైజం: మంత్రి నిమ్మల రామానాయుడు

navyamedia
సోమవారం మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. వైసీపీ నేతల తీరుపై తీవ్ర విమర్శలు చేశారు. కాపుల సంక్షేమం, అభివృద్ధి గురించి

సీఎం చంద్రబాబుపై అంబటి రాంబాబు చేసిన అనుచిత వ్యాఖ్యలపై స్పందించిన ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి

navyamedia
సీఎం చంద్రబాబుపై వైసీపీ నేత అంబటి రాంబాబు చేసిన అనుచిత వ్యాఖ్యలపై రాజమండ్రి బీజేపీ ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి స్పందించారు. ముఖ్యమంత్రిని, ఆయన తల్లిని కించపరిచేలా అంబటి

డైవర్షన్ రాజకీయాలు పక్కనపెట్టి, దమ్ముంటే అసెంబ్లీలో కల్తీ లడ్డూపై చర్చకు జగన్ రావాలి: మంత్రి గుమ్మిడి సంధ్యారాణి

navyamedia
తిరుమల లడ్డూ ప్రసాదం కల్తీ అంశాన్ని పక్కదారి పట్టించేందుకే వైసీపీ నేతలు దిగజారుడు భాష, బూతులతో దాడి చేస్తున్నారని రాష్ట్ర గిరిజన, మహిళా, శిశు సంక్షేమ శాఖ

రాజకీయాలలో వ్యక్తిగత దూషణలతో పాటు భౌతిక దాడులకు పాల్పడటం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధం: ఎమ్మెల్యే సుజనా చౌదరి

navyamedia
ఆంధ్రప్రదేశ్‌లో ఇటీవల చోటుచేసుకుంటున్న రాజకీయ పరిణామాలపై విజయవాడ (పశ్చిమ) బీజేపీ ఎమ్మెల్యే సుజనా చౌదరి స్పందించారు. రాష్ట్రంలో కక్ష రాజకీయాలు శ్రేయస్కరం కాదని, వ్యక్తిగత దూషణలతో పాటు

భక్తుల మనోభావాలను దెబ్బతీసిన వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు: సీఎం చంద్రబాబు

navyamedia
వేంకటేశ్వర స్వామిని బజారుకు ఈడ్చేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారని, NDDB నివేదిక ఆధారంగానే మాట్లాడాను.. కల్తీ నెయ్యి వ్యవహారంపై వాస్తవాలు వెలికితీయాలని సిట్ (SIT) ఏర్పాటు చేసింది కూడా

కుప్పంలో 5,555 ఈ-సైకిళ్లు పంపిణీ చేసిన సీఎం చంద్రబాబు; గిన్నీస్ వరల్డ్ రికార్డుల్లో నమోదు

navyamedia
కలిసి కుప్పం నియోజకవర్గం, శాంతిపురం మండలం, శివపురంలోని నివాసం నుంచి తూంసీ వద్ద ప్రజావేదిక సభలో సీఎం చంద్రబాబు ప్రసంగించారు. కుప్పంలో 5,555 ఈ- సైకిళ్లు పంపిణీ

నేడు భీమవరంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న మంత్రి గొట్టిపాటి రవికుమార్

navyamedia
మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్ పై మంత్రి గొట్టిపాటి రవికుమార్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. జగన్ పార్టీ వైసీపీ అవినీతి మూలాల నుంచి పుట్టిందని ఆయన

నేటి నుండి మూడు రోజుల పాటు గుంటూరు, కుప్పం నియోజకవర్గాల్లో పర్యటించనున్న ముఖ్యమంత్రి చంద్రబాబు

navyamedia
ముఖ్యమంత్రి చంద్రబాబు గుంటూరు, కుప్పం నియోజకవర్గాల్లో పర్యటించి పలు కీలక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనున్నారు. శుక్రవారం గుంటూరులో పర్యటించిన అనంతరం, మూడు రోజుల పాటు

డాక్టర్ నోరి దత్తాత్రేయుడితో కలిసి కాన్సర్ స్క్రీనింగ్ అట్లాస్ ను విడుదల చేసిన సీఎం చంద్రబాబు

navyamedia
ఏపీలో వివిధ రకాల క్యాన్సర్లను నియంత్రించేలా కార్యాచరణ చేపడుతున్నట్టు సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. దేశంలో కేన్సర్ వ్యాధిని నోటిఫై చేసిన తొలి రాష్ట్రంగా ఏపీ అవతరించిందని