హైదరాబాద్ నగరం లో డెంగ్యూ ముప్పు ఉందన్న నేపథ్యంలో నేడు జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి కాట నగరం నారాయణగూడ, కూకట్పల్లి, జేఎన్టీయూ, మూసాపేట్, భరత్ నగర్ రైతు బజార్
గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కమిషనర్ గా ఐఏఎస్ అధికారి ఆమ్రపాలిని తెలంగాణ సర్కారు నియమించింది. ఈమేరకు సోమవారం మధ్యాహ్నం తెలంగాణ సీఎస్ శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు.