మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి సొంత పార్టీకి చెందిన నాయకులు, కార్యకర్తల కంటే ఐ-ప్యాక్ అంటే అపార నమ్మకం. నమ్మితేనే నాశనం అవుతారనే నానుడి వుంది. దేన్నైనా
వ్యక్తిగత కారణాల వల్లే రాజీనామా, నా రాజీనామాను ధన్ఖడ్ ఆమోదించారు. రాజకీయాల నుంచి తప్పుకుంటున్నా లండన్లో ఉన్న జగన్తో ఫోన్లో మట్లాడా.. అన్నీ వివరించా జగన్తోన్ మాట్లాడిన
ఆంధ్రప్రదేశ్ను సప్లయ్ చైన్ కార్యకలాపాలకు వ్యూహాత్మక ప్రాంతంగా పేర్కొంటూ, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి నారా లోకేష్, ZF ఫాక్స్కాన్ కంపెనీని రాష్ట్రంలో తమ యూనిట్ను ఏర్పాటు
రాష్ట్రంలో కో-వర్కింగ్ స్పేస్, నైబర్ హుడ్ వర్కింగ్ స్పేస్ అభివృద్ధిపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంగళవారం సచివాలయంలో సమీక్ష చేశారు. కో-వర్కింగ్ స్పేస్, వర్క్ ఫ్రం హోమ్తో
ఏపీకి సంబంధించిన వివిధ అంశాలపై జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో ప్రస్తావించిన ఏపీ ఆర్థిక మంత్రి. కీలక రంగాలకు సంబంధించి జీఎస్టీ విధానంలో తేవాల్సిన మార్పు చేర్పులపై జీఎస్టీ
గుంటూరు జిల్లా మంగళగిరి ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) స్నాతకోత్సవంలో పాల్గొని మంగళవారం సాయంత్రం విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం నుండి భారత వాయుసేన
శ్రీశైలంలో మరోసారి చిరుత సంచారం కలకలం రేపుతోంది. నీలం సంజీవరెడ్డి నిలయం గేటు దగ్గర చిరుత పులి కనిపించింది. చిరుత పులిని చూసి భక్తులు భయాందోళనకు గురైయ్యారు.
రాష్ట్రంలో రేపటి నుండి ప్రారంభంకానున్న అన్నక్యాంటీన్లకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సతీమణి భువనేశ్వరి విరాళం అందించారు. ఎన్టీఆర్ ట్రస్ట్ తరపున రూ.1 కోటి విరాళాన్ని ప్రభుత్వానికి