telugu navyamedia

ఆంధ్రప్రదేశ్ హైకోర్టు

జస్టిస్ ఎవి రవీంద్రబాబు సేవలు ప్రసంశనీయం హైకోర్టు చీఫ్ జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్

Navya Media
ఆంద్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నత న్యాయస్థానంలో న్యాయమూర్తిగా జస్టిస్ ఎవి రవీంద్రబాబు అందించిన సేవలు ప్రసంశ నీయమైనవని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ కొనియాడారు.

మాచర్ల YSRCP ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పిటిషన్‌ పై నిర్ణయం తీసుకోవాలని EC ని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆదేశించింది.

navyamedia
మాచర్ల YSRCP ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పిటిషన్‌పై శుక్రవారంలోగా నిర్ణయం తీసుకోవాలని ఎన్నికల సంఘాన్ని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆదేశించింది. గుంటూరు రేంజ్ ఐజీ సర్వశ్రేష్ట త్రిపాఠి, ఎస్పీ

మాచర్ల YSRCP ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్‌పై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నేడు నిర్ణయం తీసుకోనుంది.

navyamedia
మాచర్ల YSRCP ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ముందస్తు బెయిల్‌పై ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు మంగళవారం తీర్పును రిజర్వ్‌ చేసింది. పిటిషనర్లు/ఫిర్యాదుదారులు నంబూరి శేషగిరిరావు, చెరుకూరి సిరోమణి తరఫున న్యాయవాది

పిన్నెల్లికి మధ్యంతర బెయిల్‌ తీర్పుపై ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ నేతలు తీవ్ర విమర్శలు చేసారు.

navyamedia
ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ (ఈవీఎం) ధ్వంసం కేసులో మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి షరతులతో కూడిన ముందస్తు బెయిల్ మంజూరు చేస్తూ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు. ఇచ్చిన తీర్పుపై