వీవీఆర్ కృష్ణంరాజు వ్యాఖ్యల పై కఠినమైన చట్టపరమైన చర్యలకు ఎన్సీడబ్ల్యూ ఆదేశించడం అభినందనీయం: మంత్రి నారా లోకేశ్
అమరావతి మహిళలపై సాక్షి చానల్లో జర్నలిస్టు వీవీఆర్ కృష్ణంరాజు చేసిన దారుణమైన, అవమానకరమైన వ్యాఖ్యల పట్ల ఏపీ మంత్రి నారా లోకేశ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.