telugu navyamedia

అమరావతి

వీవీఆర్ కృష్ణంరాజు వ్యాఖ్యల పై కఠినమైన చట్టపరమైన చర్యలకు ఎన్‌సీడబ్ల్యూ ఆదేశించడం అభినందనీయం: మంత్రి నారా లోకేశ్

navyamedia
అమరావతి మహిళలపై సాక్షి చానల్లో జర్నలిస్టు వీవీఆర్ కృష్ణంరాజు చేసిన దారుణమైన, అవమానకరమైన వ్యాఖ్యల పట్ల ఏపీ మంత్రి నారా లోకేశ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

‘సుపరిపాలన – స్వర్ణాంధ్రప్రదేశ్’ పేరుతో జూన్ 12న అమరావతిలో బహిరంగ సభ

navyamedia
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటై ఏడాది పూర్తయిన సందర్భంగా జూన్ 12న అమరావతిలో బహిరంగ సభను నిర్వహించనున్నారు. ‘సుపరిపాలన – స్వర్ణాంధ్రప్రదేశ్’ పేరుతో జూన్ 12న రాష్ట్ర

అమరావతి మహిళలపై సాక్షి మీడియా వ్యాఖ్యలను ఖండిస్తున్నాం: వైఎస్ షర్మిల

navyamedia
రాజధాని అమరావతికి వ్యతిరేకంగా చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో క్షమాపణలు చెప్పడం వైఎస్ భారతీరెడ్డి బాధ్యత అని ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల స్పష్టం చేశారు. వైఎస్

మీడియా విశ్లేషణల పేరుతో మహిళలను కించపరిచడం హేయమైన చర్య: రాష్ట్ర మహిళ కమిషన్ చైర్మన్ శ్రీమతి డా. రాయపాటి శైలజ

navyamedia
రాజధాని ప్రాంత మహిళలను కించపరిచేవిధంగా, ఉద్దేశ్యపూర్వకంగా మాట్లాడిన వారిపై కఠిన చర్యలు తప్పనిసరి అని రాష్ట్ర మహిళ కమిషన్ చైర్మన్ శ్రీమతి డా. రాయపాటి శైలజ అన్నారు.

అమరావతి మహిళా మూర్తుల పై ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు కిరాతకమైనవి చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలి: మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు

navyamedia
ఏపీ రాజధాని అమరావతి మహిళల పై సాక్షి మీడియా లో ప్రసారమైన వ్యాఖ్యలను మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఖండించారు. ఇలాంటి దారుణ వ్యాఖ్యలు హేయమని ఆడ

అమ‌రావ‌తిలో వ‌న‌మ‌హోత్స‌వం కార్య‌క్ర‌మంలో పాల్గోన్న సీఎం చంద్రబాబు నాయుడు , డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్

navyamedia
ప్ర‌కృతి అంటే ఏ ఒక్క‌రి సొత్తు కాదని ప‌ర్యావ‌ర‌ణాన్ని కాపాడాల్సిన బాధ్య‌త ప్ర‌తి ఒక్క‌రిపై ఉందంటూ ప్ర‌పంచ ప‌ర్యావ‌ర‌ణ దినోత్స‌వం సంద‌ర్భంగా సీఎం చంద్ర‌బాబు పేర్కొన్నారు. ఈ

జూన్ నాలుగో తేదీని వైసీపీ నాయకులు ‘పశ్చాత్తాప దినం’గా జరుపుకోవాలి: అనగాని సత్యప్రసాద్

navyamedia
ఆంధ్రప్రదేశ్లో వైసీపీ రాక్షస పాలనకు సరిగ్గా ఏడాది క్రితం ప్రజలు చరమగీతం పాడారని రాష్ట్ర మంత్రి అనగాని సత్యప్రసాద్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ప్రజలను తీవ్రంగా వేధించిన

అమరావతిలో క్వాంటం వ్యాలీ టెక్నాలజీ పార్కు ఎంఓయూ ను ర్యాటిఫై చేస్తూ ఐటీశాఖ ఉత్తర్వులు జారీ చేసింది

navyamedia
రాజధాని అమరావతి లో క్వాంటం వ్యాలీ టెక్నాలజీ పార్కు ఏర్పాటుకు చేసుకున్న ఎంఓయూను ర్యాటిఫై చేస్తూ ఈరోజు ఐటీశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. అమరావతి లో క్వాంటం

సీఐఐ వార్షిక సమ్మేళనంలో సీఎం చంద్రబాబు ప్రసంగించారు

navyamedia
దావోస్‌లో ఏటా పారిశ్రామిక వేత్తల సదస్సు జరుగుతుంది దావోస్ వెళ్లవద్దని కొందరు సూచించారు దావోస్ సదస్సుకు పారిశ్రామికవేత్తలు, ప్రముఖులు వస్తారని చెప్పారు. ప్రముఖులతో సంబంధాల దృష్ట్యా పేదలు

ఏపీ రాజధాని అమరావతి నిర్మాణం పనులకు ఏపీ బడ్జెట్ నుంచి ఖర్చు చేయం: చంద్రబాబు

navyamedia
ఏపీ రాజధాని అమరావతి సెల్ఫ్ ఫైనాన్సింగ్ ప్రాజెక్టు అని ఏపీ బడ్జెట్ నుంచి ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయకుండా, ప్రజలపై భారం పడకుండా ప్రపంచ స్థాయి

అమరావతి పునఃప్రారంభం రాష్ట్ర వృద్ధిలో కొత్త అధ్యాయానికి నాంది పలుకుతుంది: చంద్రబాబు

navyamedia
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతి పునర్నిర్మాణ పనులు లాంఛనంగా ప్రారంభం కానున్నాయి. ఈ పనులను ప్రారంభించడానికి వస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి హృదయపూర్వకంగా స్వాగతం పలుకుతున్నట్లు సీఎం

ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో చంద్రబాబు భేటీ

navyamedia
ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శుక్రవారం ఢిల్లీలో పర్యటించారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో చంద్రబాబు భేటీ అయ్యారు. ఈ భేటీలో ఏపీకి సంబంధించి