telugu navyamedia
ఆంధ్ర వార్తలు వార్తలు సామాజిక

శ్రీవారి సన్నిధిలో సుప్రీం న్యాయమూర్తులు

tirumala temple

తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి వారిని సుప్రీం కోర్టు న్యాయమూర్తులు జస్టిస్‌ ఎన్‌.వి.రమణ, జస్టిస్‌ బోపన్న ఈరోజు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. కుటుంబ సభ్యులతో సహా గురువారం సాయంత్రం కొండపైకి చేరుకున్న న్యాయమూర్తులు ఈరోజు ఉదయం స్వామి వారి సేవలో పాల్గొన్నారు. వీరికి ఆలయ అధికారులు సాదర స్వాగతం పలికారు. అనంతరం న్యాయమూర్తులు స్వామి వారి సేవలో పాల్గొన్నారు. వీరిని తిరుమల తిరుపతి దేవస్థానం ఈఓ ఎ.వి.ధర్మారెడ్డి శేష వస్త్రంతో సత్కరించి స్వామి వారి తీర్థప్రసాదాలను అందజేశారు.

Related posts