బంజారా హిల్స్ రోడ్ 12 లో ఎమ్మెల్యేకాలనీ లో నూతనంగా ఏర్పాటు చేసిన ప్యుర్ ఓ న్యాచురల్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ 25వ ఔట్ లెట్ ను భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ కో-ఫౌండర్ & జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ సుచిత్ర ఎల్లా ప్రారంభించారు. ఈ సందర్భంగా సుచిత్ర ఎల్లా, మాట్లాడుతూ ఫలాలు పరిరక్షణకు సంజీవిని గా పని చేస్తాయని అన్నారు. శరీరం లో ఇమ్మునిటీ నీ పెంచే.. పండ్లు ఆకు కూరలు తీసుకోవటం ఎంతో అవసరం అని ఆమె అన్నారు ఉల్లాసంగా నాజూగ్గా ఉండడానికి వివిధ రకాల ఫలాలు ఆకుకూరలు తీసుకోవడం అవసరమని ఆమే అన్నారు. ప్యుర్ ఓ నచురల్ వ్యవస్థాపకులు మల్లికార్జున ప్రసాద్ మాట్లాడుతూ ఆస్ట్రేలియా వాషింగ్టన్ థాయిలాండ్ యుఎస్ వంటి దేశాల నుండి దిగుమతి చేసిన విభిన్న ఫలాలు అందుబాటులో ఉంటాయని 25 రకాల విదేశీ పాటు ఆంధ్ర తెలంగాణ రైతులు పండించిన ఆకుకూరలు లభిస్తాయని, ఈ నెలాఖరు కల్ల నగరం లోని తార్నాక మధినాగుడతో పాటు మారో ప్రాంతంలో మూడు ఔట్లెట్ లు ప్రారంభిస్తున్నట్లు తెలిపారు.
previous post