telugu navyamedia
CBN ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

అమరావతి రైతులు ఉద్యమం సక్సెస్ అయినందుకు రాజధానిలో శ్రీనివాస కల్యాణం: టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు

శ్రీనివాస కళ్యాణోత్సవాన్ని విజయవంతం చేయాలి సీఎం చంద్రబాబు ఆదేశాలతో శ్రీనివాస కళ్యాణోత్సవం నిర్వహిస్తున్నాం అని తెలిపారు.

రైతుల కన్నీళ్లలో గత రాక్షస ప్రభుత్వం కొట్టుకుపోయింది , రాజధాని రైతులకు అండగా నిలబడ్డామని టీవీ5, నాపై అనేక కేసులు పెట్టారు అన్నారు.

జగన్ కేసులకు నేనెప్పుడు భయపడలేదు సీఎం చంద్రబాబుపై నమ్మకంతో రాజధాని కోసం రైతులు స్వచ్ఛందంగా భూములిచ్చారు అని అన్నారు : టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు

Related posts