telugu navyamedia
వార్తలు సామాజిక

రేపటి నుంచి పలు రైళ్ల రద్దు

special train between vijayawada to gudur

రైల్వే పనుల నిర్వహణ కారణాలతో ఆయా మార్గాల్లో పలు రైళ్లు రద్దు చేశారు. ఈ మేరకు దక్షిణ మధ్య రైల్వే అధికారులు ఓ ప్రకటన చేశారు. ఈ నెల 26న ముంబై ఎల్టీటీ- విశాఖపట్నం ఎక్స్‌ప్రెస్‌, ఈ నెల 28 నుంచి మార్చి 30వరకు విజయవాడ- బెంగళూరు, ఈ నెల 29 నుంచి మార్చి 31 వరకు బెంగళూరు కంటోన్మెంట్‌- విజయవాడ రైళ్ల ను రద్దుచేస్తున్నట్లు ఆ ప్రకటనలో పేర్కొంది.

Related posts