తల్లిని కాలుతో నులిమి చంపేందుకు ప్రయత్నించాడు ఓ కసాయి కొడుకు. అయితే జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండల కేంద్రంలోని ఎస్సీ కాలనీ లో విషాదం డబ్బులు,బంగారం ఇవ్వాలంటూ తల్లి నీ చితకబాదుతు గొంతుపై కాలుతో నులిమి చంపేందుకు ప్రయత్నించిన నా చిన్న కుమారుడు బోట్ల స్వామి,స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో కుమారుడు బొట్ల సమ్మక్క(75)వదిలి పారిపోయిన ఘటన సమ్మక్క పరిస్థితి విషమించడంతో 108లో ములుగు ఆస్పత్రికి తరలింపు. వివరాల్లోకి వెళితే బొట్ల సమ్మక్కకు ఇద్దరు కుమారులు చిన్న కుమారుడు బొట్ల స్వామి వరంగల్ లో కూలి పనులు చేసుకుంటూ ఉండగా తల్లి మండల కేంద్రంలో ఓ రైస్ మిల్ లో కూలి గా పనిచేస్తూ సహజీవనం చేస్తున్న క్రమంలో తరచూ స్వామి తల్లి దగ్గరకు వచ్చి డబ్బులు ఇవ్వాలంటూ అనేకమార్లు కొట్టిన ఘటనలు ఉండగా ఈ రోజు తెల్లవారుజామున బంగారం 12 వేల నగదు లాక్కొని కొడుతూ బయటికి లాక్కొచ్చి గొంతుపై కాలుతో చంపే ప్రయత్నం చేశాడు గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో నిందితుడు పారిపోయాడు సమ్మక్క పరిస్థితి విషమించడంతో 108లో ములుగు ఆస్పత్రికి తరలించారు.
previous post