telugu navyamedia
ట్రెండింగ్ వ్యాపార వార్తలు

స్వల్ప లాభాలతో.. ముగిసిన మార్కెట్లు..

husge loses again in stock markets

నేడు దేశీయ స్టాక్ మార్కెట్లు స్వల్ప లాభాల్లో ముగిశాయి. అంతర్జాతీయంగా సానుకూలతలు లేకపోవడంతో పాటు కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో ఇన్వెస్టర్లు ఆచితూచి వ్యవహరించారు. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 23 పాయింట్లు లాభపడి 39,839కి చేరుకుంది. నిఫ్టీ 6 పాయింట్లు పెరిగి 11,917 వద్ద స్థిరపడింది.

టాప్ గెయినర్స్:
ఇండస్ ఇండ్ బ్యాంక్ (3.79%), ఐటీసీ (1.08%), ఎల్ అండ్ టీ (0.93%), మహీంద్రా అండ్ మహీంద్రా (0.59%), ఏసియన్ పెయింట్స్ (0.53%).

టాప్ లూజర్స్:
టెక్ మహీంద్రా (-1.44%), వేదాంత లిమిటెడ్ (-1.32%), ఇన్ఫోసిస్ (-1.14%), యస్ బ్యాంక్ (-1.04%), టాటా మోటార్స్ (-0.82%).

Related posts