telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ వార్తలు

ఎమ్మెల్యేల ప్రమాణస్వీకారంతో .. మహారాష్ట్ర శాసనసభ ..

sivasena team mla's oath in assembly

మహారాష్ట్ర రాజకీయాలు క్లైమాక్స్‌కు చేరుకున్నాయి. ఎన్పీసీ, కాంగ్రెస్ మద్దతుతో శివసేన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సిద్ధమైంది. ఈ నేపథ్యంలో నవంబర్ 28న ఉద్ధవ్ థాక్రే మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. కాగా ప్రస్తుతం ప్రత్యేక అసెంబ్లీ సమావేశంలో ఎమ్మెల్యేలు ప్రమాణస్వీకారం చేస్తున్నారు. ప్రొటెం స్పీకర్ కాళిదాస్ కొలంబకర్ ఎమ్మెల్యేల చేత ప్రమాణస్వీకారం చేయిస్తున్నారు.

ఈ సందర్భంగా ఎన్సీపీ ఎమ్మెల్యేలలో కలిసి అజిత్ కుమార్ అసెంబ్లీకి వచ్చారు. శాసనసభ వద్ద అజిత్​ పవార్​ను ఎన్సీపీ అధినేత శరద్ పవార్ కుమార్తె సుప్రియా సూలే ఆప్యాయ ఆలింగనం చేసుకున్నారు.

Related posts