telugu navyamedia
రాజకీయ వార్తలు సామాజిక

విద్యాసంస్థల పునఃప్రారంభంపై కేంద్రం క్లారీటీ!

Ramesh pokriyal

దేశంలో కరోనా వ్యాప్తి మొదలైనప్పటి నుంచి అన్నీ రాష్ట్రాల్లో విద్యాసంస్థలు మూతపడిన సంగతి తెలిసిందే. మార్చిలోనే స్కూళ్లకు, ఇతర విద్యాసంస్థలకు సెలవులు ఇచ్చేశారు. అయితే ప్రస్తుతం లాక్ డౌన్ సడలింపులు ఇస్తున్న నేపథ్యంలో విద్యాసంస్థల ప్రారంభం ఎప్పటి నుంచి అన్నది చర్చనీయాంశంగా మారింది.

కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఇప్పట్లో స్కూళ్లు, కాలేజీలు తెరవొద్దని తల్లిదండ్రుల నుంచి విజ్ఞప్తులు వస్తుండగా, కేంద్రం తన నిర్ణయాన్ని వెల్లడించింది. కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి రమేశ్ పోఖ్రియాల్ మాట్లాడుతూ, స్కూళ్లు, కాలేజీలు ఆగస్టు 15 తర్వాతే పునఃప్రారంభం అవుతాయని తెలిపారు.

Related posts