telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ వార్తలు

శశికళకు కరోనా పాజిటివ్‌.. ఐసీయూలో చికిత్స

IT handover assests of sasikala

చైనా నుండి వచ్చిన మన దేశంతో పాటు ప్రపంచంలోని మిగిత దేశాలను కూడా వణికిస్తోంది. అయితే 2019 వచ్చిన ఈ వైరస్ తీవ్రత రోజు రోజుకు ఎక్కువ అవుతోంది. ఇప్పటికే ఈ వైరస్‌ భారీన పడ్డారు. ఈ వైరస్‌ పేద, ధనిక అనే తేడా లేకుండా అందరికీ సోకుతోంది. ఇప్పటికే సినీ పరిశ్రమకు చెందిన చాలా మంది కరోనా బారీన పడ్డారు. అటు క్రీడాకారులను కరోనా వైరస్‌ వణికిస్తూనే ఉంది. తాజాగా…అన్నాడీఎంకే నేత శశికళకు కరోనా వైరస్‌ పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. కర్ణాటకలోని పరప్పణ అగ్రహాన జైల్లో అస్వస్థతకు గురైన ఆమెను ఆస్పత్రికి తరలించిన జైలు అధికారులు…అక్కడ చికత్స చేయిస్తున్నారు. ఈ క్రమంలో ఆమెకు కరోనా టెస్టులు చేయగా… ఆ రిపోర్టులో ఆమెకు పాజిటివ్‌ వచ్చింది. ప్రస్తుతం శశికళ ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో సుమారు నాలుగు సంవత్సరాలుగా జైలు శిక్ష అనుభవిస్తున్న శశికళ జనవరి 27న విడుదల కావాల్సి ఉంది. అయితే… ఇంతలోనే ఆమె అనారోగ్యానికి గురయ్యారు.

Related posts